Monday, 4 October 2021

Viral Video: చీపురు పట్టిన ప్రియాంక గాంధీ: నిరాహార దీక్ష కోసం సన్నద్ధం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. ఆ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సంవత్సర కాలంగా ఆందోళనలు చేస్తూ వస్తోన్న రైతులు.. లఖింపూర్ ఖేరి ఉదంతం అనంతరం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా భారతీయ కిసాన్ యూనియన్ ఇప్పటికే కార్యాచరణలోకి దిగింది కూడా.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A8oSKX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour