Monday, 4 October 2021

కరోనా మృతుల కుటుంబాలకు భారీ ఊరట- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు-ఎవరెవరికంటే ?

దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ మరో క్లారిటీ ఇచ్చింది. డెత్ సర్టిఫికేట్స్ లో కరోనాతో చనిపోయినట్లు ఉంటేనే పరిహారం చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. డెత్ సర్టిఫికేట్లో లేకపోయినా కరోనాతో చనిపోయారని తేలితే పరిహరం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ox82TN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour