Sunday, 3 October 2021

Huzurabad bypoll: ఈటల అభ్యర్థిత్వానికి బీజేపీ రాజముద్ర: తేలని బద్వేలు క్యాండిడేట్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో దఫా ఒకేసారి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇదివరకు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకేసారి బై ఎలక్షన్లను నిర్వహించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇప్పుడు కూడా మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఒకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F9jLy5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour