Sunday, 3 October 2021

పవన్ కుల సమీకరణాలకు హరిరామ జోగయ్య మద్దతు - 2024 ఎన్నికల్లో జగన్ పర్యవసానం చూస్తారు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రాజమండ్రి వేదికగా కొత్త సమీకరణాలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రెండు వర్గాలకే ఆధికారంలో ఉంటూ వచ్చాయని..ఈ పరిస్థితి పైన అందరూ ఆలోచించాలని సూచించారు. ఇందు కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్పు మొదలు కావాలన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FnQMXt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour