Friday, 22 October 2021

Huzurabad by-poll: ఎన్నికల ప్రచారంలో ఈటల జమునకు షాక్; టీఆర్ఎస్ కుట్రేనన్న బీజేపీ!!

హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి షాక్ ఇవ్వడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందా? టిఆర్ఎస్ పార్టీ నేతలు పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగిస్తున్నారా? అడుగడుగునా బీజేపీ నేతలకు ఎన్నికల ప్రచారంలో గ్యాస్ బండ గుదిబండగా మారుతుందా? టీఆర్ఎస్ పార్టీ నేతలు అడుగడుగునా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారా? అంటే బీజేపీ శ్రేణుల నుండి అవుననే సమాధానమే వస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nl8H8C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour