Friday, 22 October 2021

సీఎం కేసీఆర్ రోడ్ షో లు -రేవంత్ సభలు : బైపోల్ లో రెండు పార్టీల్లో హై ఓల్టేజ్..!!

హుజూరాబాద్ బై పోల్ పోలింగ్ తేదీ సమీపిస్తోంది. దీంతో..ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. బీజేపీ అగ్ర నాయకులు అంతా హుజూరాబాద్ లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్ తమ పార్టీ అభ్యర్ది గెలుపు బాధ్యతలను తన భుజస్కందాల పైన వేసుకున్నారు. ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E824h4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour