దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్న వేళ కేంద్రం ఇవాళ మరో వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. అయితే తొలిసారిగా పిల్లల కోసం రూపొందించిన వ్యాక్సిన్ కు ఈ అనుమతి లభించింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ రూపొందించిన ఈ చిన్నారుల వ్యాక్సిన్ ను కరోనాపై పనిచేస్తున్న నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mO5tu2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment