Tuesday, 12 October 2021

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్; మెహబూబా ముఫ్తీపై ఢిల్లీ న్యాయవాది ఫిర్యాదు

పీడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీపై ఢిల్లీకి చెందిన న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై ఇటీవల మెహబూబా ముఫ్తీ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటిపేరు 'ఖాన్' కారణంగా అతని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BDcpAz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour