Wednesday, 20 October 2021

సీఎం..తల్లిని తిట్టటం కరెక్టేనా-రాష్ట్ర పరువు తీస్తున్నారు : గిట్టని మనిషి అధికారంలో ఉన్నాడనే- సీఎం జగన్..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రస్తుత పరిణామాల పైన స్పందించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా సీఎం తన ప్రసంగంలో ప్రస్తుత అంశాలను ప్రస్తావించారు. పట్టాభి అన్న పదాలను ప్రస్తావిస్తూ..ఆవేదన వ్యక్తం చేసారు. ఆ పదానికి అర్దం ఏంటో చెప్పారు. సీఎం తల్లిని తిడుతున్నారని ఆవేదనతో చెప్పారు. సీఎంను కూడా దారుణమైన బూతులు తిడుతున్నారని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pjhNFP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour