Wednesday, 20 October 2021

వైసీపీ దూకుడు వెనుక ? మంత్రులకు జగన్ సంకేతం- అమలు చేస్తున్న క్యాడర్-వర్కవుట్ అయ్యేనా ?

ఏపీలో అధికార వైసీపీ ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా విపక్ష టీడీపీని లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎన్నికల రాజకీయాలకు పదునుపెడుతోంది. టీడీపీలో పట్టాభి వంటి నేతను, ఆయన చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని వైసీపీ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే తలపండిన రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీనికి గల కారణాలపై అన్వేషణ ప్రారంభించారు. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nb545q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour