Monday, 25 October 2021

ఏమీ ధైర్యం.. బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ తీసిన అమిత్ షా..

జమ్ము కశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌లో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ప్రజలతో మాట్లాడే సమయంలో అమిత్ షా తన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ తీసివేశారు. ఎందుకంటే.. ప్రజలతో తాను ప్రత్యక్షంగా మాట్లాడుతానని కామెంట్ చేశారు. అందుకే తీసివేశానని స్పష్టంచేశారు. శ్రీనగర్‌లో గల షేర్ ఏ కశ్మీర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vKqFVS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour