Monday, 25 October 2021

కేరళలో తగ్గని కరోనా ఉధృతి: 6664 కరోనా కేసులు

కేరళలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 6664 కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 53మంది చనిపోయారు. దీంతో చనిపోయిన మొత్తం సంఖ్య 28,592కి చేరింది. గత 24 గంటల్లో 61,202 మందికి పరీక్షలు నిర్వహించారు. ఎర్నాకులంలో 1168, తిరువనంతపురంలో 909, కొల్లాం 923, త్రిసూర్‌లో 560,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EfYEJa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour