Monday, 18 October 2021

ఉగ్రదాడుల భయం: కాశ్మీర్‌ను వదిలి సొంత రాష్ట్రాలకు పయనమవుతున్న వలస కూలీలు

శ్రీనగర్: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, వ్యాపారులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగపడుతున్నారు. ఇప్పటి వరకు 11 మంది స్థానికేతరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. స్థానికేతరులపై దాడులు కొనసాగుతాయని ఉగ్రవాదుల హెచ్చరికలతో ఇక్కడికి వలసవచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. అంతేగాక, చాలా మంది తమ స్వంత రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రాణభయంతో తామంతా తమ రాష్ట్రాలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aQZdfQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour