Monday, 18 October 2021

కేరళలో వర్ష బీభత్సం: 35కు పెరిగిన మృతుల సంఖ్య, 11 డ్యాంలకు రెడ్ అలర్ట్

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు నీటి మునగడం, పలువురు వరదలో గల్లంతు కావడంతో కేరళ రాస్ట్రంలో దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది. భారీ వర్షాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు కేరళలో 35కి చేరింది. వరదనీరు భారీగా ఆనకట్టలకు పొటెత్తుతోంది. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BPeDwO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour