కొద్ది రోజులు గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం ఈ రోజు కొత్త మలుపు తీసుకుంటోంది. పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. ఏపీలో రోడ్ల దుస్థితిపైన జనసేన సెప్టెంబర్ తొలి మూడు రోజులు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. రోడ్ల ఫొటలతో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l1DA2j
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment