Friday, 1 October 2021

మహాత్మా గాంధీ మెచ్చిన పొందూరు ఖాదీ పరిశ్రమ ఇప్పుడెలా ఉంది?

మహాత్మా గాంధీ ఆశయాలైన మహిళా సాధికారత, కుటీర పరిశ్రమల చేతన, ఖాదీ వినియోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు. దేశంలోనే అత్యంత సన్నని నూలుపోగును తయారు చేయడం పొందూరు మహిళల ప్రత్యేకత. ఈ ఖాదీ వస్త్రాలను ధరిస్తే సౌకర్యంతో పాటు హుందాతనం ఉట్టిపడుతుండడంతో దీన్ని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mhoQLX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour