Sunday, 3 October 2021

తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?

వైజాగపటం రెజిమెంట్ సైన్యం 1780లో బ్రిటిష్ అధికారులపై తుపాకులు పేల్చింది. ఈ ఘటనలో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఆ సమయంలో విశాఖను వైజాగపటం అనేవారు. ఈ సంఘటన వివరాలు సేకరించడంలో అలసత్వం చూపించడంతో చరిత్రలో చిరస్థాయిగా నిలవాల్సిన సంఘటనకు పెద్దగా ఆధారాలు లేకుండా పోయాయని చరిత్రకారులు అంటున్నారు. 1780లో పరేడ్ గ్రౌండ్‌లో ఏం జరిగింది? విశాఖలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Day03x
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour