Sunday, 3 October 2021

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...

అది 1971 ఆగస్టు 20వ తేదీ. కరాచీలోని మౌరీపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కావస్తోంది. యువ పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ రషీద్ మిన్హాస్ తన సాధన కొనసాగిస్తున్నారు. రెండోసారి తన టి-33 ట్రైనర్‌ విమానాన్ని టేకాఫ్ దిశగా తరలించారు. టేకాఫ్ పాయింట్‌కు చేరుకోగానే, అసిస్టెంట్ ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహ్మాన్ విమానాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3irUKV5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour