Friday, 15 October 2021

ఓటీటీపై హోస్ట్‌గా బాలయ్య ఎంట్రీతో మారనున్న ఈక్వేషన్స్: నాగార్జున, జూ.ఎన్టీఆర్: బిగ్‌ఫైట్

హైదరాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గతిని మార్చివేసినట్టే కనిపిస్తోంది. `ఏ` సెంటర్లలో తప్ప మిగిలిన పెద్దగా వినిపించని ఓవర్ ద టాప్ (ఓటీటీ) పేరు ఇప్పుడు విస్తృతమైంది. `సీ` సెంటర్ల వరకూ తన పరిధిని విస్తరించుకున్నట్టే. కరోనా వైరస్ ప్రభావం వల్ల నెలల తరబడి థియేటర్లు మూతపడటం వల్ల నిర్మాతలు ఓటీటీ రూపంలో తమ ప్రత్యామ్నాయాన్ని వెదుక్కున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YUPqCZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour