Friday, 15 October 2021

ఏడు కొత్త రక్షణ సంస్ధల ప్రారంభించిన ప్రధాని మోడీ-దేశ సైనిక శక్తి భాండాగారాలని ప్రశంస

ఇవాళ విజయదశమి సందర్భంగా ప్రధాని మోడీ దేశంలో కొత్తగా స్ధాపించిన ఏడు రక్షణ సంస్ధలకు ప్రారంభోత్సవం చేశారు. దేశ సైనిక శక్తిలో ఇవి కీలకంగా మారబోతున్నాయని ప్రధాని తెలిపారు. ఉపఖండంలోని దేశాలతో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో కొత్త రక్షణ సంస్ధల ఏర్పాటు ద్వారా భారత్ సామర్ధ్యాన్ని మరోసారి చాటుకున్నట్లవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ దసరా సందర్భంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mUOwhU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour