ఒక యువతిపై సామూహిక అత్యాచారం కేసులో,బెయిల్ కోసం అభ్యర్థించిన యువతి బాయ్ ఫ్రెండ్ కు బెయిలు నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.యువతి మేజర్ అని, తామిద్దరం ఏకాభిప్రాయంతోనే సెక్స్ లో పాల్గొన్నామని, అయితే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన మిగతా వారితో తనకు సంబంధం లేదని,తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన పిటిషనర్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mvzZdr
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment