Sunday, 31 October 2021

భయపెడుతోన్న చెత్త రికార్డ్: కివీస్‌పై గెలిచి 18 ఏళ్లయింది: భారత్ డూ ఆర్ డై మ్యాచ్: భువి అవుట్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో ఆసక్తికరమైన పోరాటానికి ఈ సాయంత్రం తెర లేవనుంది. సూపర్ 12 దశలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mskSS4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour