Wednesday, 20 October 2021

చైనా ముఖం పగిలే సమాధానం: అరుణాచల్ బోర్డర్‌ వద్ద భారత ఆర్మీ యుద్ధ సన్నాహకాలు

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోన్న చైనా.. తన రూటు మార్చింది. ఇదివరకు సిక్కిం వద్ద డోక్లామ్ ట్రైజంక్షన్‌ను ఆధారంగా చేసుకుని, భారత భూభాగంలోనికి చొచ్చుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. భారత సరిహద్దు భద్రతా జవాన్లు సమర్థవంతంగా అడ్డుకోవడంతో వెనక్కి తగ్గింది. ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E0mYOR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour