Wednesday, 20 October 2021

అప్పట్లో తల్లి వ్యాఖ్యల బాధితుడిగా వైఎస్సార్ -ఇప్పుడు జగన్-టీడీపీ రాజకీయమా మజాకా ?

ఏపీలో రాజకీయాలు నానాటికీ పతనం అవుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే దానికి స్పందించి ప్రతి విమర్శలు చేయడం ద్వారా వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించే వారు. కానీ కొన్నేళ్లుగా రాజకీయాల తీరు మారిపోయింది. ముఖ్యంగా దూషణల పర్వం మితిమీరింది. అదీ తల్లుల్ని దూషించుకునే స్ధాయికి చేరిపోయింది. అవాంఛనీయ పద ప్రయోగాలతో ప్రత్యర్ధులపై నేతలు చేస్తున్న విమర్శలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vyxpq8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour