Friday, 8 October 2021

ఇప్పుడు చన్నీ వంతు.. కాంగ్రెస్‌ను నాశనం చేస్తాడట.. సిద్దూ కామెంట్స్

నవజ్యోత్ సింగ్ సిద్దూ.. కాంగ్రెస్ పార్టీని బంతిలా ఆడిస్తున్నాడు. తొలుత అమరీందర్ సింగ్‌తో వైరం.. ఇప్పుడు ఆయనను సీఎంగా పక్కన పెట్టేశారు. పంజాబ్ కొత్త సీఎంగా చరణ్ జీత్ సింగ్ ఎన్నికయ్యారు. లోన తనకు రావాల్సిన పదవీ అని ఉంది ఏమో కావొచ్చు.. సీఎంను టార్గెట్ చేశారు సిద్దూ.. ఆయన కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DmjnKK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour