Friday, 8 October 2021

త్వరలో రాష్ట్రంలో కొత్త పథకమంటూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన: ఏడు బిల్లులకు ఆమోదం

హైదరాబాద్: త్వరలో తెలంగాణలో కొత్త పథకం ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లతాడారు. సొంతభూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గానికి 1000 లేదా 1500 మందికి అవకాశం ఇస్తామని తెలిపారు. త్వరలోనే ఈ పథకం విధివిధానాలు ఖరారు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iI7fvE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour