Thursday, 28 October 2021

అమరావతి రైతులకు షాక్ - పాదయాత్రకు అనుమతి నిరాకరణ : న్యాయస్థానం టు దేవస్థానం..!!

కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చకు కారణమైన అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. రైతుల పాదయాత్రకు సంబంధించి అనుమతి విషయంలో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో.. అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అవాంఛనీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3moXfKf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour