Thursday, 28 October 2021

పీఆర్సీ 3 శాతమా - ఆరు శాతమా : నేడు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం - తేల్చేస్తారా..!!

ఏపీ ఉద్యోగుల్లో ఆసక్తి. ఈ నెలాఖారులోగా పీఆర్సీ పైన క్లారిటీ వస్తుందని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ..సమయం సమీపంచటంతో ఉద్యోగులంతా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. పీఆర్సీ..పెండింగ్ డీఏ ల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున కీలకమైన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EspM7O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour