Friday, 15 October 2021

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ రిలీఫ్ - ఆరు నెలల పొడిగింపు : పీఆర్సీపైనా చర్చలు...!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా పీఆర్సీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. ఈ రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటికే ఇచ్చిన హామీ మేరకు 27 శాతం మధ్యంత భ్రుతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mXLjxR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour