Friday, 15 October 2021

మూడు రోజుల పాటు భారీ వర్షాలు - ప్రాజెక్టులు ఫుల్ : కోస్తా జిల్లాలపై ప్రభావం..!!

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XiiymN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour