దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత నేపథ్యంలో ఏపీలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు కూడా బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంగా విద్యుత్ కోతలు తప్పవని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో రాష్ట్రంలో భారీ విద్యుత్ కోతలు తప్పవనే ప్రచారం ఊపందుకుంది. వివిధ ప్రసార మాధ్యమాలతో విద్యుత్ కోతలంటూ ప్రచారం జరిగింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vfIJai
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment