Saturday, 16 October 2021

ఏపీలో దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత నేపథ్యంలో ఏపీలోని ధకోతల్లేవ్-అంతా ఒట్టి ప్రచారం-జగన్ సర్కార్ క్లారిటీ

దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత నేపథ్యంలో ఏపీలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు కూడా బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంగా విద్యుత్ కోతలు తప్పవని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో రాష్ట్రంలో భారీ విద్యుత్ కోతలు తప్పవనే ప్రచారం ఊపందుకుంది. వివిధ ప్రసార మాధ్యమాలతో విద్యుత్ కోతలంటూ ప్రచారం జరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vfIJai
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour