Saturday, 16 October 2021

ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ను వదిలేస్తున్నారా? ఐపీఎల్ ఫైనల్ తర్వాత హర్షాభోగ్లేకు ధోనీ ఇచ్చిన సమాధానం ఏంటి?

ఏప్రిల్ 9న చెన్నైలో మొదలైన టోర్నమెంట్‌ 190 రోజుల తర్వాత ఎట్టకేలకు యూఏఈలో ముగిసింది. కానీ సీఎస్‌కే గెలుపు వేడుకలు గతంలోకంటే తక్కువ సమయమే ఉంటాయి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ కోసం చాలా మంది ఆటగాళ్లు తమ తమ జట్లలో తిరిగి చేరబోతున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి జట్టు కెప్టెన్ ధోనీపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aHtY6y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour