Tuesday, 12 October 2021

చంద్రబాబు రాష్ట్రానికి శకుని; అభివృద్ధిని అడ్డుకుంటూ రాక్షసానందం: మండిపడిన మంత్రి సీదిరి అప్పలరాజు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రతి సంక్షేమ పథకానికీ చంద్రబాబు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి సంక్షేమ పథకానికీ కోర్టులకు వెళ్లి అడ్డుతగులుతున్నారంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తం; సంక్షేమం అడ్డుకునేందుకే టీడీపీ కేసులు : మంత్రి బొత్సా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oUup63
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour