Tuesday, 12 October 2021

AP Power crisis: పరిశ్రమలకూ పవర్ షాక్ .. విద్యుత్ కోత; వెయ్యి మెగావాట్ల సర్దుబాటుకు జగన్ సర్కార్ కసరత్తు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్తు సంక్షోభం వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరత ఏర్పడడంతో పాటు, కేంద్రం నుండి రాష్ట్రానికి సహకారం కూడా అందకపోవడంతో ఏపీలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఏపీ లోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతతో సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించడానికి ఇప్పటికే ప్రజలను ఏసీలకు బదులు ఫ్యాన్లు మాత్రమే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ACmw7e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour