Wednesday, 27 October 2021

పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకున్న విద్యార్థులపై ఫిర్యాదు; జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులకు ఉగ్రవాద సంస్థ

ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నందుకు శ్రీనగర్‌లో వైద్య విద్యార్థులపై ఫిర్యాదు చేసిన వారిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (ULF) హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు ఫిర్యాదును ఎవరు దాఖలు చేశారో తమకు తెలుసని, 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Bk2HST
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour