Wednesday, 27 October 2021

జనాభా రిజిస్టర్ లో వివాదాస్పద ప్రశ్నలు-రాష్ట్రాల అభ్యంతరాల బేఖాతర్-కొనసాగించిన కేంద్రం

జాతీయ జనాభా రిజిస్టర్ లో వివరాల నమోదు కోసం కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిపై గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజల మాతృభాష, తల్లితండ్రుల జన్మస్ధలం వంటి ప్రశ్నల్ని ఇందులో ఉంచడంపై రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అయినా కేంద్రం వీటిని పట్టించుకోలేదు. ఈ ప్రశ్నల్ని యథాతథంగా కొనసాగిస్తూ జనాభా లెక్కలు గణించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pKTSPF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour