జాతీయ జనాభా రిజిస్టర్ లో వివరాల నమోదు కోసం కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిపై గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజల మాతృభాష, తల్లితండ్రుల జన్మస్ధలం వంటి ప్రశ్నల్ని ఇందులో ఉంచడంపై రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అయినా కేంద్రం వీటిని పట్టించుకోలేదు. ఈ ప్రశ్నల్ని యథాతథంగా కొనసాగిస్తూ జనాభా లెక్కలు గణించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pKTSPF
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment