Wednesday, 6 October 2021

పంజాబ్ బోర్డర్ లో డ్రోన్ కలకలం.. జవాన్ల కాల్పులతో పలాయనం; డ్రోన్స్ పై జమ్మూలో స్థానికులకు శిక్షణ !!

భారత దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.ఎప్పుడు ఎటువైపు నుంచి డ్రోన్ దాడులు జరుగుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడి జరిగిన తరువాత ఇప్పటి వరకూ నిత్యం డ్రోన్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా బుధవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోని బమియాల్ సెక్టార్‌లోని జైత్‌పూర్ పోస్ట్ సమీపంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BiqsLA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour