Wednesday, 6 October 2021

భారత్ లో క్షీణిస్తున్న కరోనా : తాజాగా 18,833 కేసులు, 278 మరణాలు, యాక్టివ్ కేసులు ఎన్నంటే!!

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 20 వేలకు తక్కువగా కేసులు నమోదు కావడం కాస్త ఊరట నిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశం 18,833 కేసులను నివేదించింది. భారతదేశం 278 మరణాలను నివేదించింది. నిన్న కూడా భారతదేశంలో 20 వేల కంటే దిగువనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FwjxBl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour