Thursday, 21 October 2021

ముందస్తు ఎన్నికల తర్వాత ప్రజాధనంతో ఇంద్రభవనంలా ప్రగతి భవన్ నిర్మాణం: కేసీఆర్ చేసింది చెప్పిన విజయశాంతి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి మరోమారు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ ప్రగల్బాలేనని మరోమారు దుమ్మెత్తిపోశారు. ఈసారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లెక్కలు చెప్పిన విజయశాంతి కేసీఆర్ సర్కార్ ఇప్పటి వరకు చేసిన పనిని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పారు. చిన్న అవకాశం దొరికినా తెలంగాణ సీఎం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jimzPW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour