Thursday, 21 October 2021

తాలిబన్లతో ఫలించిన చర్చలు-ఆప్ఘనిస్తాన్ కు భారీ మానవతాసాయం-అంగీకరించిన భారత్

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో భారత్ ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. ఇదే క్రమంలో తాలిబన్లతో అధికారికంగానే చర్చలు జరుపుతున్న భారత్.. తాజాగా ఓ అంగీకారానికి వచ్చింది. ఆప్ఘన్ పౌరుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారీ మానవతా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ ప్రకటించింది. ఈ విషయాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G9tbdp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour