Tuesday, 12 October 2021

అష్టమి నాడు దుర్గాదేవిగా బెజవాడ కనకదుర్గమ్మ-భక్తుల రద్దీ-డీజీపీ సవాంగ్ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నవరాత్రుల అష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AEmDiR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour