Tuesday, 12 October 2021

భారత్ లో కరోనా తాజా అప్డేట్: 15వేలకు పైగా కొత్త కేసులు, 226 మరణాలు; క్షీణిస్తున్న యాక్టివ్ కేసులు!!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 15,823 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 226 మంది కరోనా మహమ్మారి కారణంగా బలైపోయారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, అంతకుముందు నమోదైన కేసుల కంటే 10.5 శాతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v4Ncg2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour