Tuesday, 12 October 2021

అమ్మఒడిపై చేతులెత్తేసిన జగన్ సర్కార్ ? సంక్రాంతికి లేనట్లే-వచ్చే జూన్ వరకూ ఆగాల్సిందే..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక అమ్మఒడి పథకానికి అప్పుడే బీటలు వారడం మొదలైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు చెల్లింపుల్ని వాయిదా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ రెండేళ్లుగా సంక్రాంతికి ఠంచనుగా అందిస్తున్న అమ్మఒడి మొత్తం రూ.15 వేలను ఈ విద్యాసంవత్సరానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v4Udxr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour