Tuesday, 12 October 2021

శ్రీశైలం - సాగర్ పై పెత్తనం ఒక బోర్డుదే : ఏపీ వాదనకే మొగ్గు-తెలంగాణ అభ్యంతరం..!!

కృష్ణా జలాల వినియోగం పైన వివాదాలకు ముగింపు పలికేందుకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టు లు గురువారం(14వ తేదీ) నుంచి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిలోకి దశలవారీగా వెళ్లిపోతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lC0mOm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour