Tuesday, 19 October 2021

రాజౌరీ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌: ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో భారీగా చొరబడిన ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి భద్రతా బలగాల తనిఖీలు సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా రాజౌరీ సెక్టార్‌లోని దట్టమైన అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. రాజౌరీ సెక్టార్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఆధారిత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G3bZ96
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour