Tuesday, 19 October 2021

11 జిల్లాలకు ఆరెంజ్..మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ: జనం బిక్కుబిక్కు

తిరువనంతపురం: భారీ వర్షాల ధాటికి కేరళ కకావికలమైంది. ఎడతెరిపి లేకుండా కురుసిన అతి భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని నిలువెల్లా ముంచెత్తాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. కనీవినీ ఎరుగని వరద సంభవించింది. కొండ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం వీధుల్లో ప్రవహించింది. భారీ వర్షాలు, వరదల బారిన పడి ఇప్పటిదాకా 28 మంది మరణించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YZdd4j
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour