తిరువనంతపురం: భారీ వర్షాల ధాటికి కేరళ కకావికలమైంది. ఎడతెరిపి లేకుండా కురుసిన అతి భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని నిలువెల్లా ముంచెత్తాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. కనీవినీ ఎరుగని వరద సంభవించింది. కొండ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం వీధుల్లో ప్రవహించింది. భారీ వర్షాలు, వరదల బారిన పడి ఇప్పటిదాకా 28 మంది మరణించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YZdd4j
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment