Sunday, 10 October 2021

వార్తల్లోకెక్కిన తాలిబన్లు: అమెరికా ఇంటర్ ఏజెన్సీతో: మాటలతో కాదు చేతల్లో..!

వాషింగ్టన్: చాలాకాలం తరువాత తాలిబన్లు మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించకున్న తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జాప్యం నెలకొంటోంది. ప్రధానమంత్రి, ఇతర మంత్రివర్గాన్ని ప్రకటించిన తరువాతా కొన్ని అనూహ్య పరిణామాలు తలెత్తడంతో తాలిబన్లు ప్రమాణ స్వీకారం చేయట్లేదు. ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ప్రపంచ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lrkoLt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour