ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి వాసుల నిరసనలు మొదలయ్యాయి. ఒక వైపు న్యాయ పోరాటం చేస్తూనే..మరో వైపు నిరసనలు కొనసాగిస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినా..ఇప్పుడు పూర్తిగా ఆ ప్రాంత రైతులు..మహిళలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయంలో మార్పు లేదని పదే పదే స్పష్టం చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ltzznh
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment