Saturday, 23 October 2021

షాడో కేప్టెన్: టీమిండియా మెంటార్‌గా ధోనీ సత్తాకు సిసలు పరీక్ష: జట్టులో లేకున్నా..జట్టుతో

అబుధాబి: ఇంకో 24 గంటలు.. యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలు కానుంది. 2019లో ఇంగ్లాండ్‌లో ముగిసిన ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత ఈ రెండు దేశాలు ఢీ కొనబోతోండటం ఇదే తొలిసారి కావడంతో.. ఎన్నెన్నో అంచనాలు నెలకొన్నాయి. అటు ప్రపంచకప్ టోర్నమెంట్‌లో గానీ ఇటు టీ20 వరల్డ్‌కప్‌లో గానీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G72s0S
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour