Saturday, 23 October 2021

వేగంగా మారుతున్న ఏపీ పరిణామాలు- జగన్ విశాఖ టూర్ రద్దు-28న కేబినెట్ భేటీ

ఏపీలో టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు రేపిన చిచ్చు, ఆ తర్వాత వైసీపీ కౌంటర్ అటాక్ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టాభి ఎపిసోడ్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మైలేజ్ తీసుకోవాలని తహతహలాడుతున్న టీడీపీ.. చంద్రబాబు ఢిల్లీ టూర్ కు ప్లాన్ చేసింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ తన వైజాగ్ టూర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XDmC17
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour